ఒక్క రోజు వ్యవధిలో కొత్తగా 773 కరోనా కేసులు
భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 773 మందికి కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ కాగా 32 మంది మరణించారు.  దేశవ్యాప్తంగా  నేటి వరకు 5,194 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు…
జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు వాయిదా
జేఈఈ మెయిన్స్‌ పరీక్షలను వాయిదా పడ్డాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ పరీక్షలు వాయిదా పడిన విషయం విదితమే. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న కారణంగా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జాతీయ స్థాయిలో నిర్వహించాల్సిన పరీక్షలన్నింటినీ వాయిదా వేయాలని ఎమ్మాహెచ్‌ఆర్డీ ఆయ…
జర పదిలం
కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోణాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. మరిన్ని కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ వైరస్‌ను ఎదుర్కోవడానికి కఠిన చర్యలు తప్పవని, ప్రజలు మరిన్ని స్వీయ ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకొని అనుక్షణం అప్రమత్తంగా …
పల్లె ప్రగతికి సిద్ధం కావాలి: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి
ఈ నెల 23 నుంచి ప్రారంభించనున్న మూడో విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణకు అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిదులు సిద్ధం కావాలని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ నిర్మ‌ల్ ప‌ట్ణణంలో ఏర్పాటు చేసిన పంచాయతీ సమ్మేళనంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పా…
సామాజిక సమస్యలపై దృష్టిపెట్టండి
దేశం ఎదుర్కొంటున్ పోషకాహారం లోపం వంటి సామాజిక సమస్యలపై శాస్త్రవేత్తలు దృష్టిసారించాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. శనివారం ప్రధాని అధ్యక్షతన ‘కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌' (సీఎస్‌ఐఆర్‌) సొసైటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశంలో వర్చువల్‌ ల్యాబ్…
మోదీ మౌనం దురదృష్టకరం: చిదంబరం
మోదీ మౌనం దురదృష్టకరం: చిదంబరం న్యూఢిల్లీ:  బీజేపీ ఆర్థిక విధానాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం తీవ్ర స్థాయిలో విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక వ్యవస్థ మందగమనం గురించి మౌనం వహించడం ద…
Image